Andhra Tourism

Andhra Tourism Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Andhra Tourism, Travel Company, TOURISM Plaza , PARYATAK BHAVAN, Hyderabad.

అరుణాచలం లో వసతి :చాలామంది కి భక్తులు అరుణాచలం లో వసతి కోసం ఇబ్బంది పడుతూ ఉంటారు ..ఇక నుంచీ ఆ ఇబ్బంది అవసరం లేదు మన ట్రా...
13/10/2024

అరుణాచలం లో వసతి :
చాలామంది కి భక్తులు అరుణాచలం లో వసతి కోసం ఇబ్బంది పడుతూ ఉంటారు ..
ఇక నుంచీ ఆ ఇబ్బంది అవసరం లేదు
మన ట్రావెల్ ఇండియా ద్వారా తమిళనాడు టూరిజం వారి హోటల్ లో
రూమ్స్ బుకింగ్ చేసుకొనే అవకాశం కల్పిస్తుంది
మరిక ఆలస్యం ఎందుకు ..
ఇప్పుడే ఈ సమాచారాన్ని మీ మిత్రులకు షేర్ చేయండి ..
బుకింగ్ కోసం
ట్రావెల్ ఇండియా
తమిళనాడు టూరిజం ఏజన్సీ
బేగమ్ పేట - హైదారాబాద్
9848829574
8801393100.






#మోడీ

తెలుగు రాస్ట్రాల లోని వివిద ప్రాంతాల నుండి బిజినెస్ *పార్ట్ నర్ లు కావలెను ..ఈ భూమిని అతి పెద్ద ప్రమాదం నుండి కాపాడే పని...
01/07/2024

తెలుగు రాస్ట్రాల లోని వివిద ప్రాంతాల నుండి బిజినెస్ *పార్ట్ నర్ లు కావలెను ..

ఈ భూమిని అతి పెద్ద ప్రమాదం నుండి కాపాడే పనిలో మీ వంతు పాత్ర వహించండి .

ఇప్పుడు మనం వాడుతున్న- (వ్రాసే) పెన్నులు అన్నీ ప్లాస్టిక్ తో తయారు అవుతున్నాయే ..

ఒక్కో ప్లాస్టిక్ పెన్ను భూమిలో కలవడానికి .300 సం ,, పడుతుంది .

మన తెలుగు రాస్ట్రాల్లోని స్కూల్స్ లో ..
ప్రతి సం. పెన్నుల వినియోగం ఎంతో తెలుసా ?
20 వేల టన్నుల ప్లాస్టిక్ పెన్నులు ....

మరి ఈ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలి అనే ఆలోచన తో పేపర్ పెన్ను లను తయారు చేస్తుంది సైన్స్ యాత్ర

ఈ పేపర్ పెన్ను అతి తక్కువ కాలం లోనే భూమి లో కలిసి పోతుంది .పేపర్ పెన్ను ల తో పాటు గార్డెన్ పట్ల ఆశక్తి కోసం పెన్ను ల చివరన కూరగాయలు ..పూల విత్తనాలను ఉంచడం జరిగింది .

దాంతో పర్యావరణ మును కాపాడుతూ .... చిన్న నాటి నుండే గార్డెనింగ్ పట్ల ఆశక్తి ని పెంపొందించడం మన భాధ్యత .

ఈ పేపర్ పెన్ను లను మీ ప్రాంతాల లో మార్కెటింగ్ చేయుటకు
బిజినెస్ పార్ట్ నర్ లను ఆహ్వానిస్తుంది

అతి తక్కువ పెట్టుబడి తో ఎక్కువ రాబడి ని పొంద వచ్చు .
ఏ వయస్సు వారైనా ఈ బిజినెస్ పార్ట్ నర్ గా మారవచ్చు

ముఖ్యంగా ఉపాధ్యాయులు - ఉధ్యోగస్తులు - మహిళలు వ్యాపారులు

మరిక ఆలస్యం ఎందుకు ?
వెంటనే మీ ఆసక్తి ని ఈ నెంబర్ కు వాట్సప్ రూపం లో పెన్నుల బిజినెస్ పార్టనర్ అని మెసేజ్ చేయండి ..

మా సంస్థ ఆఫీస్ :
సైన్స్ యాత్ర
శాస్త్ర సాంకేతిక విభాగం
తెలంగాణ పర్యాటక భవన్
బేగమ్ పేట
సికిందరాబాద్
ఫోన్ : 8801393100.
040- 48913125.

హైదారాబాద్ నుండి  ట్రైన్ లో కేరళ అందాలు   స్పెషల్  టూర్ టూర్ పేరు        :         హైదారాబాద్ కేరళ  టూర్  ట్రైన్ లోప్రయా...
16/04/2024

హైదారాబాద్ నుండి ట్రైన్ లో కేరళ అందాలు స్పెషల్ టూర్



టూర్ పేరు : హైదారాబాద్ కేరళ టూర్ ట్రైన్ లో

ప్రయాణ తేదీ : Every Tuesday

ఎన్ని రోజులు : 5 రాత్రులు / 6 పగలు

ఏ ఊర్లు నుండి : Guntur Jn / Hyderabad / Nalgonda / Secunderabad / Tenali Jn

చూసే ప్రదేశాలు : Alleppey / Munnar

ట్రైన్ బయలు దేరే సమయం : . Secunderabad Railway Station at 12:20 Hrs

ధర ( మనిషికి ) :

Comfort(3A) Single sharing (33480/-)

TwinSharing(₹19370/-),

TripleSharing(₹15580/-/)

Standard (SL) - Single sharing (,Rs. 30770/- )

Twin Sharing(₹, 16660/-)

Triple Sharing( ₹ 12880/-)

ఫుడ్ : 3 Breakfast

చూసే ప్రాంతాలు ; ALLEPPEY, MUNNAR ఏ/సి కారు లేదా బస్ లో



టిక్కెట్స్ కోసం :

ట్రావెల్ ఇండియా

ప్రభుత్వ రంగ పర్యాటక బుకింగ్ ఏజన్సీ

బేగమ్ పేట్

సికిందరాబాద్ .

040-48913125

స్పెషల్ అయోధ్య టూర్ భారత్ గౌరవ్ యాత్ర ద్వారా పూరీ , – కాశీ అయోధ్య.గయ, ప్రయాగ యాత్ర మీకోసంప్రయాణం రైలు లోప్రయాణీకుల కోరిక...
02/03/2024

స్పెషల్ అయోధ్య టూర్ భారత్ గౌరవ్ యాత్ర ద్వారా

పూరీ , – కాశీ అయోధ్య.గయ, ప్రయాగ యాత్ర మీకోసం

ప్రయాణం రైలు లో

ప్రయాణీకుల కోరిక మేరకు మరో భారత్ గౌరవ్ ట్రైన్ ను

మార్చి 23, 2024 న సికిందరాబాద్ నుండి ప్రారంభం చేస్తున్నారు

సికింద్రాబాద్ నుంచి భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు...

సమాచారాన్ని మరింత మందికి చేరే విధంగా ప్రయత్నించండి.
ప్యాకేజీ వివరాలివే

1. తెలుగు రాష్ట్రాల్లోని టూరిస్టులకు శుభవార్త.
ఐఆర్‌సీటీసీ టూరిజం సికింద్రాబాద్ . భారత్ గౌరవ యాత్ర పేరుతో స్పెషల్ ట్రైన్ లో టూర్ ప్యాకేజీ ప్రకటించింది. ఈ టూర్ ప్యాకేజీలో పూరీ, , గయ, వారణాసి, అయోధ్య, ప్రయాగ్‌రాజ్ లాంటి ఆధ్యాత్మిక క్షేత్రాలన్నీ కవర్ అవుతాయి.

2. ఇది 8 రాత్రులు, 9 రోజుల టూర్ ప్యాకేజీ.
మార్చి 23 న టూర్ ప్రారంభం అవుతుంది.
ఈ టూర్ ప్యాకేజీ బుక్ చేసుకున్న పర్యాటకులు సికింద్రాబాద్, కాజీపేట్, ఖమ్మం, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, పెందుర్తి , విజయనగరంలో భారత్ గౌరవ్ టూరిస్ట్ గంగా పుష్కర రైలు ఎక్కొచ్చు.

మరి ఈ టూర్ ప్యాకేజీ ఎలా సాగుతుందో తెలుసుకోండి.
భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు

మొదటి రోజు: ఉదయం 10 గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరుతుంది.
కాజీపేట్, ఖమ్మం, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, పెందుర్తి విజయనగరంలో పర్యాటకులు ఈ రైలు ఎక్కొచ్చు.

రెండో రోజు మధ్యాహ్నం 12 గంటలకు మాల్తీ పాత్‌పూర్ చేరుకుంటారు. అక్కడ్నుంచి పర్యాటకుల్ని పూరీ తీసుకెళ్తారు. పూరీ జగన్నాథ ఆలయాన్ని దర్శించుకోవచ్చు. రాత్రికి పూరీలో బస చేయాలి.

మూడో రోజు మాల్తీ పాత్‌పూర్‌కు తిరిగి తీసుకెళ్తారు. అక్కడ రైలు ఎక్కితే నాలుగో రోజు గయ చేరుకుంటారు.

నాలుగవ రోజు : గయలో పిండ ప్రదానం, విష్ణుపాద ఆలయ సందర్శన ఉంటాయి. ఆ తర్వాత అక్కడ్నుంచి వారణాసికి బయల్దేరాలి.

ఐదో రోజు వారణాసి చేరుకుంటారు. సారనాథ్, కాశీ విశ్వనాథ ఆలయం, కాశీ విశ్వనాథ కారిడార్, అన్నపూర్మ దేవి ఆలయం సందర్శించుకోవాలి. గంగా హారతి కార్యక్రమంలో పాల్గొనొచ్చు..

ఆరో రోజు అయోధ్య చేరుకున్నాక రామ జన్మభూమి, హనుమాన్ గఢి సందర్సన ఉంటుంది. సాయంత్రం సరయు నది తీరంలో సంధ్యాహారతి కార్యక్రమంలో పాల్గొనాలి. ఆ తర్వాత అయోధ్య నుంచి ప్రయాగ్‌రాజ్ బయల్దేరాలి.

ఏడో రోజు ప్రయాగ్ రాజ్ చేరుకున్న తర్వాత త్రివేణి సంగమం, హనుమాన్ ఆలయం, శంకర్ విమాన్ మండపం సందర్శించుకోవచ్చు.
ఏడో రోజు తిరుగు ప్రయాణం ప్రారంభం అవుతుంది. ఎనిమిదో రోజు పర్యాటకులు స్వస్థలానికి చేర్చు కొంటూ తొమ్మిదవ రోజు ఉదయనానికి సీకింద్రాబాద్ చేరడం తో టూర్ ముగుస్తుంది.

ధరలు చూస్తే భారత్ గౌరవ్ ట్రైన్ స్కీమ్‌లో భాగంగా భారతీయ రైల్వే సుమారు 33 శాతం తగ్గింపు అందిస్తోంది.

కన్సెషన్ తర్వాతే ప్యాకేజీ ధరలు చూస్తే మూడు కేటగిరీల్లో ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి.

ఎకానమి(నాన్ A C స్లీపర్) : మనిషికి ధర రూ.15100 /- ( ఒక్కరికి )
స్టాండర్డ్ ప్యాకేజ్ (3rdA C) : మనిషికి రూ.*24000 */- ( ఒక్కరికి)
కంఫర్ట్ (2nd A C): మనిషికి ధర రూ.31435/-( ఒక్కరికి )

ఈ టూరిస్ట్ రైలులో మొత్తం 716 బెర్తులు ఉంటాయి.
అందులో

ఎకానమీ ( స్లీపర్) 460
స్టాండర్డ్ (థర్డ్ ఏసీ) 206
కంఫర్ట్ ( సెకండ్ ఏసీ) 50 బెర్తులు ఉంటాయి.

ఎకానమీ కేటగిరీలో స్లీపర్ క్లాస్ ప్రయాణం, నాన్ ఏసీ గదుల్లో బస,
స్టాండర్డ్ కేటగిరీలో థర్డ్ ఏసీ ప్రయాణం, ఏసీ గదుల్లో బస
కంఫర్ట్ కేటగిరీలో సెకండ్ ఏసీ ప్రయాణం, ఏసీ గదుల్లో బస,

ప్రయాణికులకు అందరికీ ..
వాహనాల్లో సైట్ సీయింగ్, టీ, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి.

టిక్కెట్స్ కోసం
ట్రావెల్ ఇండియా
ప్రభుత్వ రైల్వే టూరిజం బుకింగ్ ఏజన్సీ
9848829574
8801393100.

Address

TOURISM Plaza , PARYATAK BHAVAN
Hyderabad
500016

Alerts

Be the first to know and let us send you an email when Andhra Tourism posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category