14/11/2017
దుర్బిణి.... ప్రపంచ తెలుగు కవులు, రచయితల దర్శిని
చివరి తేది నవంబర్ 15, 2017
***********************************************************
400 పేజీల అంచనాతో ముందడుగు వేస్తున్న ఈ పుస్తకంలో ఇప్పటికే 175 పేజీల టైపింగ్ పూర్తయింది. 2000+కవులు, రచయితల ప్రాథమిక సమాచారం పొందుపరచబడుతోంది. ఒక మహాద్భుత నిర్మాణంలో మీ వంతు చేయూతనందించండి.
******************************************************************
శ్రీ బొడ్డు మహేందర్ గారి సంపాదకత్వంలో..
జిల్లా, రాష్ట్రం, దేశం అనే హద్దులు లేకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు కవులు,రచయితల మధ్య పరస్పర సంబంధ బాంధవ్యాలు నెలకొనడానికి, సాహిత్య సాంస్కృతిక సంస్థలు పటిష్టం అవడానికి, ముఖ్యంగా సాహితీ పరిశోధకులకు ఒక మార్గ దర్శకంగా నిలవడానికి, చేస్తున్న బృహత్తర ప్రయత్నమే ఈ
*"ప్రపంచ తెలుగు కవులు-రచయితల డైరెక్టరీ"*
“దుర్బిణి” పేరుతో ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ఆవిష్కరించే ఈ గ్రంథంలో, మీ బయోడేటా, చిరునామా,ఫోన్, ఈమెయిల్, బ్లాగు, రచనల వివరాలు ఉండాలి అనుకుంటే వెంటనే మీ వివరాల్ని *9963427242* నంబర్ కి వాట్సాప్ చేయండి. లేదా [email protected] కి ఈమెయిల్ చేయండి. లేదా బొడ్డు మహేందర్ , ఇంటి నం.2-26, ఆదర్శ నగర్, చెన్నూర్ పోస్ట్ & మండలం. మంచిర్యాల జిల్లా. తెలంగాణ . పిన్ : 504201 చిరునామాకు మీ వివరాలని పోస్ట్ చేయండి. ధన్యవాదాలు